Monday, May 25, 2015

సౌందర్యలహరి........6

సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

అంటినవాడు పూలువిలునై, మఱియొక్కటికొక్కడెందు దా 

మంటనితేంట్లు నారిగను, నైదవిలెక్కకుపూలు నమ్ములై 
యుంట, జడుండు మంత్రిగనునుంట, సమీరుడు సద్రధంబుగా 
బంటయి లోకముల్ గెలుచు భావజుడేమనవచ్చు నీకృపన్!!!.............6

No comments:

Post a Comment