సంస్కృతమూలము: జగద్గురు ఆదిశంకరులవారి "సౌందర్యలహరీ"
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు
అంటినవాడు పూలువిలునై, మఱియొక్కటికొక్కడెందు దా
మంటనితేంట్లు నారిగను, నైదవిలెక్కకుపూలు నమ్ములై
యుంట, జడుండు మంత్రిగనునుంట, సమీరుడు సద్రధంబుగా
బంటయి లోకముల్ గెలుచు భావజుడేమనవచ్చు నీకృపన్!!!.............6
ఆంధ్రీకరణ: కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు
అంటినవాడు పూలువిలునై, మఱియొక్కటికొక్కడెందు దా
మంటనితేంట్లు నారిగను, నైదవిలెక్కకుపూలు నమ్ములై
యుంట, జడుండు మంత్రిగనునుంట, సమీరుడు సద్రధంబుగా
బంటయి లోకముల్ గెలుచు భావజుడేమనవచ్చు నీకృపన్!!!.............6
No comments:
Post a Comment